బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
దేవుడి దయ, ప్రజల దీవెనలతోనే ఇంతటి ఘనవిజయం
17 Nov 2021 4:53 PM
పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్
తాడేపల్లి: పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైయస్ఆర్ సీపీ విజయం పట్ల పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ ట్వీట్ చేశారు. ``దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు.. ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు`` తెలుపుతూ సీఎం ట్వీట్ చేశారు.