కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
కేబినెట్ సమావేశం ప్రారంభం
04 Mar 2020 11:48 AM
సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెలలోనే ఎన్నికల నిర్వహణ సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వైయస్ జగన్ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చించనున్నట్లు సమాచారం.