కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
అరటి రైతు పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన
08 Jul 2019 2:00 PM
వైయస్ఆర్ జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్రెడ్డి పులివెందులలో అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో అరటి సాగు చేసిన రైతులు ఏటేటా నష్టాలు ఎదుర్కొంటుండటంతో వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అరటి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రైతు దినోత్సవం సందర్భంగా వైయస్ జగన్ అరటి పరిశోధన కేంద్రానికి శ్రీకారం చుట్టారు. దీంతో అరటీ రైతులు హర్షం వ్యక్తం చేశారు.