విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఏపీ ప్రతినిధి బృందం
28 Feb 2023 12:35 PM
న్యూఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఏపీ ప్రతినిధుల బృందం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసింది. రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీజీని ఢిల్లీలో ప్రతినిధుల బృందం కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. భోగాపురం వయా రుషికొండ మరియు భీమిలి వద్ద NH 16తో వైజాగ్ పోర్ట్ కంటైనర్ టెర్మినల్ను కలిపే 6 లేన్ కోస్టల్ హైవే అభివృద్ధి గురించి చర్చించారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.