ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
లోకాయుక్త వార్షిక నివేదికలు సీఎం వైయస్ జగన్కు అందజేత
13 Mar 2023 6:46 PM
తాడేపల్లి: 2020-21, 2021-22 సంవత్సరాలకు సంబంధించిన ఏపీ లోకాయుక్త వార్షిక నివేదికలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి లోకాయుక్త జస్టిస్ పి. లక్ష్మణ రెడ్డి అందజేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ను కలిసిన జస్టిస్ లక్ష్మణరెడ్డి, రిజిస్ట్రార్ టి. వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్ సీహెచ్. పోలయ్య లోకాయుక్త వార్షిక నివేదికలను అందజేశారు.