కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
పోర్ట్ ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో ఏపీకి అవార్డు
08 Sep 2022 12:45 PM
టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు దక్కింది. పోర్ట్ ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో ఏపీకి ఈ అవార్డు వరించింది. దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు నేతృత్వంలో జ్యూరీ ఆంధ్రప్రదేశ్ను అవార్డుకు ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి గుడివాడ అమర్నాథ్ అవార్డు అందుకోనున్నారు. ఏపీకి అవార్డు రావడం పట్ల మంత్రి గుడివాడ అమర్నాథ్ సంతోషం వ్యక్తం చేశారు.