పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
నారమల్లి పద్మజకు కీలక పదవి
17 Nov 2022 1:14 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నారమల్లి పద్మజకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కీలక పదవి ఇచ్చారు. స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నారమల్లి పద్మజను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్హులు జారీ చేసింది. ఈ మేరకు పలువురు ఆమెను అభినందించారు.