‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
రాష్ట్ర దశదిశలను మార్చే 19 చారిత్రాత్మక బిల్లులకు ఆమోదం
31 Jul 2019 10:05 AM
సీఎం వైయస్ జగన్ మోహన్రెడ్డి ట్వీట్
అమరావతి : రాష్ట్ర దశదిశలను మార్చే 19 చారిత్రాత్మక బిల్లులకు ఆమోదం తెలిపామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. మహిళలు, రైతులు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం, పేద, మధ్య తరగతుల బాగోగులకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ తొలిబడ్జెట్ సమావేశాల్లోనే మెజార్టీ హామీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. 14 రోజులపాటు కొనసాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి.