ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో అశాంతి రాజేయటానికే చంద్రబాబు: ఆగష్టు 10, 2012

వాన్ పిక్ ప్రాంతాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేస్తున్న పర్యటనపై తీవ్రంగా నిరసన వ్యక్తం అవుతోంది. ఆయన పర్యటించిన ప్రాంతాల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాంపట్నంలో తాజా మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో అశాంతి రాజేయటానికే చంద్రబాబు పర్యటిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయ చేస్తున్నారని స్థానికులు విమర్శించారు.

Back to Top