రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
స్పీకర్: విజయమ్మ: జూలై 24, 2012
07 Aug 2012 2:55 AM
నల్గొండ జిల్లా నిడమానూరు మండలం బొక్కమంతపాడు వద్ద జరిగి రోడ్డు ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల వై.యస్.విజయమ్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసారు. బాధిత కుటుంబాలను తక్షణం ఆదుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేసారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.