స్పీకర్: ఫై.ఎన్.వి. ప్రసాద్ : ఆగష్టు 1, 2012

పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీ తెల్లం బాలరాజు, ఎం.ఎల్.ఎ. ని పశ్చిమ గోదావరి జిల్లా కన్వినర్‌గా నియమించడమైనది. అవసరం కొరకు కన్వినర్ గారు జిల్లా కమిటీలను పునరిద్దించుకునే అధికారాన్ని అధిష్టానం కల్పించింది.

Back to Top