మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
258వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్
08 Sep 2018 6:27 PM
విశాఖ: వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశాఖలో విజయవంతంగా కొనసాగుతోంది. 258వ రోజు ఆదివారం ఉదయం విశాఖలోని బస చేసే ప్రాంతం నుంచి వైయస్ జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గోపాలపట్నం మెయిన్రోడ్డు, బాజీ జంక్షన్, ఎన్ఏడీ జంక్షన్, ఓల్డ్ కరసా వరకు సాగుతోంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం మ్రరిపాలెం, కంచర్లపాలెం మీదుగా విశాఖ నార్త్ నియోజకవర్గంలోని ప్రవేశిస్తుంది. కంచర్లపాలెం వద్ద సాయంత్రం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు. అనతరం తాటిచెట్లపాలెం వరకు పాదయాత్ర కొనసాగుతుందని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురామ్ తెలిపారు.