చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని కట్టకింద వెంకటాపురం గ్రామంలో వైయస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జననేతకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికి తమ సమస్యలు చెప్పుకున్నారు.<br/>