చిల‌క‌ల‌గ‌డ్డ‌ప‌ల్లి కొత్తురు చేరుకున్నవైయ‌స్‌ జ‌గ‌న్‌


అనంత‌పురం: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కొద్దిసేప‌టి క్రిత‌మే చిల‌క‌ల‌గ‌డ్డ‌ప‌ల్లి కొత్తురు గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత‌కు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం త‌మ స‌మ‌స్య‌ల‌ను రాజ‌న్న బిడ్డ‌కు వివ‌రించారు.
Back to Top