<br/>గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి మిట్టపాలెం గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో జననేతకు గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు.