<br/>విజయవాడ: ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవాడలో కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితం ఆయన మీసాల రంగారావు వంతెనకు చేరుకున్నారు. సాయంత్రం చిట్టి నగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు.