కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా కొత్తపూడి క్రాస్ వద్ద వైయస్ జగన్కు ఘనస్వాగతం లభించింది. పార్టీ శ్రేణులు, స్థానికులు జననేతకు ఆత్మీయ స్వాగతం పలికి తమ సమస్యలను విన్నవించారు. పాదయాత్ర దారులన్నీ ప్రజలతో పోటెత్తుతున్నాయి.