43వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం

అనంతపురం : వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 43వ రోజు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర కదిరి నియోజకవర్గంలోని కదిరి పట్టణం నుంచి ఆదివారం ప్రారంభమైంది. అక్క‌డి నుంచి మదర్వతండా కదిరి, గంగానపల్లె క్రాస్‌, కమటంపల్లి, కోటిపల్లి క్రాస్‌, మిద్దివరిగొండి, డోర్నాల నల్లవారిపల్లి మీదుగా కటారుపల్లికి చేరుకుంటుంది. అక్క‌డ వైయ‌స్ జగన్‌ జెండా ఎగురవేస్తారు. 
‍‍‍‍‍‍‍‍‍‍‍‍
Back to Top