తూర్పు గోదావరి: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 197వ రోజు ప్రారంభమైంది. ఆదివారం ఉదయం ములికిపల్లి శివారు నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. <br/><br/>