అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
జననేతకు ఆత్మీయ స్వాగతం
28 Dec 2017 1:34 PM
చిత్తూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ప్రజల నీరాజనాల మధ్య దిగ్విజయంగా కొనసాగుతుంది. 46వ రోజు అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం బలిజపల్లి నుంచి ప్రారంభమైన యాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. చిత్తూరు జిల్లా తంబళపల్లి మండలం ఎద్దులవారికోటలో అడుగుపెట్టిన వైయస్ జగన్కు ప్రజలు పూలవర్షంతో ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం తంబళపల్లి వద్ద జననేత పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు కదిలారు.