మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
జననేతను కలిసిన ఉపాధ్యాయ జేఏసీ
18 May 2018 1:01 PM
పశ్చిమగోదావరి: గురువులనే గౌరవం లేకుండా కలెక్టర్ తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘం జేఏసీ నాయకులు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో జేఏసీ నేతలు వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ తమ సమస్యలు చెబితే ఇష్టారీతిగా మాట్లాడుతున్నారన్నారు. అదే విధంగా సీపీఎస్ రద్దు చేయాలని వినతిపత్రం పేర్కొన్నారు.