వైయస్‌ జగన్‌ను కలిసిన క్రీడాకారులు

 

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వివిధ వర్గాల ప్రజలు వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఇవాళ క్రీడాకారులు వైయస్‌ జగన్‌ను కలిసి తాము సాధించిన పతకాలను, షీల్డ్‌ను, సర్టిఫికెట్లు చూపించారు. క్రీడలతో దేశానికి, రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలని జననేత సూచించారు.
 
Back to Top