మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
వేదపండితుల ఆశీర్వాదం
14 May 2018 1:39 PM
పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్పయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డిని దెందులూరులో వేద పండితులు ఆశీర్వదించారు. పాదయాత్ర విజయవంతం కావాలని, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రాజన్న పాలనను అందించాలని పండితులు దీవించారు. మరికాసేపట్లో ప్రజా సంకల్పయాత్ర ఏలూరు నియోజకవర్గం వెంకటాపురంలో 2 వేల కిలోమీటర్ల మైలురాయిని దాటనుంది. ఈ మేరకు వైయస్ జగన్ వెంకటాపురంలో 40 అడుగుల పైలాన్ను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా ఏలూరు పాతబస్టాండ్ సెంటర్ భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.