మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
గ్రానైట్ కొల్లగొట్టేందుకు అచ్చెన్నాయుడు కుట్ర
23 Dec 2018 1:14 PM
శ్రీకాకుళం: దళితుల భూములకు సాగునీటి వసతి కల్పించకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని చింతామణి, సవరగోపాలపురం రైతులు వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. టెక్కలిలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ను దళిత రైతులు కలిశారు. దళితుల భూములకు సాగునీటి వసతి కల్పించకుండా బీడు భూములుగా మార్చి గ్రానైట్ను కొల్లగొట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు కుట్ర చేస్తున్నారని వాపోయారు. న్యాయం జరిగే విధంగా పోరాడుదామని వైయస్ జగన్ వారికి భరోసా కల్పించారు.