పింఛన్‌ తీసేశారన్నా

వైయస్‌ఆర్‌ హయాంలో ఇచ్చిన పింఛన్‌ను టీడీపీ హయాంలో తీసివేశారంటూ విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గానికి  చెందిన అంధబాలుడు దుర్గాప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి తన బాధను చెప్పుకున్నాడు. న్యాయం జరిపిస్తానని వైయస్‌ జగన్‌ భరసా ఇచ్చారన్నారు.
Back to Top