మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
ప్రారంభమైన పాదయాత్ర
26 Dec 2018 8:29 AM
శ్రీకాకుళం ; ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి
చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర 331 రోజు నాటి పాదయాత్ర పాతపట్నం నియోజకవర్గం
మిళియాపుట్టి మండలంలో జరుగుతోంది. కొద్ది సేపటి క్రితం చాపర గ్రామంలోని నైట్ క్యాంపు నుంచి ప్రారంభమైన పాదయాత్ర
పట్టుపురం, జోడూరు క్రాస్ వైపుగా సాగుతోంది. ఈ సందర్బంగా అనేక మంది ప్రజలు తమ
సమస్యలు జననేతతో పంచుకోడానికి బారులు తీరారు.