మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
జననేతను కలిసిన మామిడి రైతులు
08 Oct 2018 2:44 PM
విజయనగరం: మామిడికి మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విజయనగరం జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది తరువాత చేతికొచ్చే పంట చెత్తకుప్పల పాలు చేసుకుంటున్నామని, అరకొర ధరకు అమ్ముకుంటూ అప్పుల పాలవుతున్నామని రైతులు కన్నీరు పెట్టుకున్నారు. విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్మోహన్రెడ్డిని మామిడి రైతులు కలిశారు. కోల్డ్ స్టోరేజ్తో పాటు మద్దతు ధర కల్పించాలని కోరారు. అదే విధంగా దళారుల జోక్యాన్ని నివారించాలని జననేతకు వివరించారు.