వైయస్‌ జగన్‌ను కలిసిన మత్స్యకారులు

తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గురువారం మత్స్యకారులు వైయస్‌ జగన్‌ను కలిశారు. హర్బర్‌ నిర్మించాలని, సబ్సిడీలు అందజేయాలని వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. 
 
Back to Top