అన్యాయంగా తొలగించారన్నా..

జననేతను కలిసిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు 
విజయనగరంః వైయస్‌ జగన్‌ను కలిసిన జామి మండల ఫీల్డ్‌ అసిస్టెంట్లు తమ గోడు వినిపించారు. అక్రమంగా తొలగించారని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. సమస్యలు పరిష్కరించాలని జగన్‌కు వినతిపత్రం సమర్పించారు. వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
 
Back to Top