<strong>జననేతను కలిసిన ఫీల్డ్ అసిస్టెంట్లు </strong>విజయనగరంః వైయస్ జగన్ను కలిసిన జామి మండల ఫీల్డ్ అసిస్టెంట్లు తమ గోడు వినిపించారు. అక్రమంగా తొలగించారని వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. సమస్యలు పరిష్కరించాలని జగన్కు వినతిపత్రం సమర్పించారు. వైయస్ జగన్ సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.