కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
భూములిచ్చినా ఉద్యోగాలు ఇవ్వలేదయ్యా...
20 Oct 2018 12:51 PM
జననేతకు మెట్టవలస రైతుల గోడు..
విజయనగరంః బిబ్బిలి గ్రోత్సెంటర్ నిర్మాణానికి భూములిచ్చినా తమ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదని మెట్టవలస గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. కంపెనీలు వల్ల విపరీతమైన కాలుష్యం వస్తుందని ఫిర్యాదు చేశారు. కాలుష్యం వల్ల పంటలు పండటంలేదని వాపోయారు. వైయస్ జగన్ సానుకూలంగా స్పందిస్తూ అధికారంలోకి వచ్చిన న్యాయం చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. వైయస్ జగన్ సీఎం అయితే మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని రైతులు అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి ఓటుతో బుద్దిచెబుతామన్నారు.