వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం
వైయస్ జగన్ను కలిసిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు
24 Apr 2018 12:20 PM
కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్జగన్ మోహన్రెడ్డిని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు కలిశారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ క్రమబద్దీకరించాలని వారు కోరారు. సుప్రీం తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని వారు జననేతను కోరారు. ప్రమాదంలో మరణించిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.