మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
మూడున్నరేళ్లుగా పట్టించుకోవడం లేదు
04 Dec 2017 2:41 PM
అనంతపురం: వేతనాలు పెంచాలని మూడున్నరేళ్లుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యుత్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం అనంతపురం జిల్లా గుత్తి రోడ్డుపై విద్యుత్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వైయస్జగన్ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేశారన్నారు.