మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ జగన్ను కలిసిన 108 సిబ్బంది
11 Nov 2017 10:57 AM
వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని 108 ఉద్యోగులు శనివారం కలిశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఐదో రోజు జమ్ములమడుగు నియోజకవర్గంలోని మార్గమధ్యలో 108 ఉద్యోగులు కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. మన ప్రభుత్వం రాగానే 108, 104 సేవలను విస్తృతం చేస్తానని, ఉద్యోగులను ఆదుకుంటానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.