-అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎన్నికల హామీలపై ఆయన మండిపడ్డారు. <br/><br/>- కర్నూలు జిల్లా సున్నిపెంట పట్టణంలోని వెస్ట్రన్ కాలనీలో శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జ్ బుడ్డా శేషారెడ్డి పర్యటించారు. ఈసందర్భంగా కాలనీ వాసులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు. <img src="/filemanager/php/../files/Satish/candle%20rally/unnamed%20(17).jpg" style="width:816px;height:612px"/><br/><br/>