అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై లాఠీఛార్జి: ఆగష్టు 10, 2012
11 Aug 2012 3:06 AM
సీఎం ఇందిరమ్మ బాట రసాభాసాగా మారింది. సీఎం కిరణ్కుమార్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు వె ళ్ళిన వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యంగా లాఠీఛార్జి చేశారు. పార్టీ నేతలు పువ్వాడ అజయ్కుమార్, మదన్లాల్ సహా 500 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.