రైతుల ఆందోళనకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు

పశ్చిమ గోదావరి: కొయ్యలగూడెం మండలం రాజవరంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే భూ సేకరణ నేపథ్యంలో అధికారులతో రైతుల వాగ్వాదం చోటు చేసుకుంది. రైతుల ఆందోళనకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు తెలిపింది. దీంతో రాజవరంలో భారీగా పోలీసులు మోహరించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top