టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక
అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
10 Mar 2015 1:20 PM
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. సభలో చర్చించేందుకు తమకు సమయం ఇవ్వనందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం వాయిదాల పర్వం కొనసాగింది. డ్వాక్రా రుణాలపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టడంతో సమావేశాలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. వాయిదా అనంతరం సమావేశాలు ప్రారంభం అయినా వైఎస్ఆర్ సీపీ తన పట్టు వీడలేదు.