చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
07 Dec 2015 6:01 PM
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి కేంద్రం మాట నిలబెట్టుకోవాలన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి నిర్వహించిన ధర్నాకు... వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవులను కాపాడుకునేందుకే టీడీపీ నేతలు నోరు విప్పడం లేదని విమర్శించారు. మోడ్రన్ కేటగిరి అంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని అన్నారు.