వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వంచనపై గర్జన ఏర్పాట్లును పరిశీలించిన వైయస్ఆర్సీపీ నేతలు
29 Nov 2018 1:08 PM
కాకినాడః ఏపీకి ప్రత్యేకహోదా దక్కకుండా ప్రజలను నిలువునా దగా చేసిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసగాన రేపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని బాలాజీ చెరువు సెంటర్లో వంచనపై వైయస్ఆర్సీపీ గర్జన దీక్ష ఏర్పాట్లను మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బోత తదితర నేతలు పరిశీలించారు.పహోదా,విభజన చట్టంలో హామీలను కేంద్రం అమలు చేయించడంలో చంద్రబాబు విఫలమయ్యారని వైయస్ఆర్సీపీ నేతలు అన్నారు. .ప్రజలు ఏవిధంగా మోసం చేస్తున్నారో అందరూ గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలకునే అన్ని సంఘాలు,విద్యార్థులు. యువత సహా అందరూ దీక్షలో పాల్గొనాలని వైయస్ఆర్సీపీ ఉభయగోదావరి జిల్లాల అదనపు ప్రాంతీయ పరిశీలకులు వైవీ సుబ్బారెడ్డి అన్నారు.ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైయస్ఆర్సీపీ నాలుగేళ్లుగా ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసిందని ఈ సందర్భంగా వివరించారు.