టీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన
ఓటుకు నోటు కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి
29 Sep 2018 6:40 PM
ఏపీలో లా అండ్ అర్డర్ కుంటుపడింది..
వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి
విజయవాడః ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను కాపాడుకోలేని చంద్రబాబు ఆ నెపాన్ని ప్రతిపక్షంపైకి నెట్టడం దారుణమని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి విమర్శించారు.కిడారి, సోమలను కాపాడలేని సర్కార్ ప్రతిపక్షంపై బురదజల్లుతోందన్నారు. దోపిడీ కోసం మైనింగ్ చట్టాలను మార్పుచేసింది మీరు కాదా...బాక్సైడ్ తవ్వకాలకు జీవో జారీ చేసింది మీరు కాదా అనిప్రశ్నించారు. ఈ పాలనలోనే కరువు వస్తుందని, రాయలసీమ ఎడారిలా మారిపోతుందన్నారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు మూలంగా రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ అర్డర్ కుంటుపడిందన్నారు. ఓటుకు కోట్లు కేసుపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.