మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ రాజశేఖరరెడ్డి రైతు పక్షపాతి
17 Apr 2018 12:19 PM
కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి రైతు పక్షపాతి అని ఎమ్మిగనూరు వైయస్ఆర్సీపీ సమన్వయకర్త ఎ్రరకోట జగన్మోహన్రెడ్డి అన్నారు. సిద్దాపురం చెరువు వద్ద నిర్వహించిన వైయస్ఆర్ గంగా హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి సీఎం కాగానే జిల్లాలో చాలా ప్రాజెక్టులు పూర్తి చేశారన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పులికనుమ ప్రాజెక్టును మంజూరు చేసిన ఘనత వైయస్ రాజÔó ఖరరెడ్డిదే అన్నారు. చంద్రబాబు రైతులను విస్మరించారని మండిపడ్డారు.