సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదు
వైయస్ జగన్ పాదయాత్ర జన సునామీ సృష్టిస్తోంది..
04 Dec 2018 3:24 PM
శ్రీకాకుళంః శ్రీకాకుళం జిల్లాలో వైయస్ జగన్ పాదయాత్ర సునామీ సృష్టిస్తోందని ధర్మాన ప్రసాదరావు అన్నారు.2019 ఎన్నికల్లో వైయస్ జగన్ విజయ సునామీ సృష్టిస్తారన్నారు.ఏపీని మరింత అప్పుల్లోకి చంద్రబాబు నెట్టారన్నారు.రాజధాని భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారన్నారు.ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు తెలియడం లేదన్నారు.ప్రభుత్వ జీవోలను రహస్యంగా దాచి పెడుతున్నారన్నారు.బాబు కుటుంబానికి ఆస్తులు పెరిగాయని,ఏపీకి అప్పులు మిగిలాయన్నారు.చంద్రబాబు అవినీతి బయటపడకూడదనే రాష్ట్రానికి సీబీఐ వద్దంటున్నారన్నారు.వైయస్ఆర్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారని,శ్రీకాకుళం జిల్లాలో ప్రాజెక్టులకు చంద్రబాబు నిధులు ఇవ్వడం లేదన్నారు.