రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
మైదుకూరులో వైయస్సార్సీపీ ధర్నా
23 Sep 2017 11:07 AM
వైయస్ఆర్ జిల్లాః కేసీకేనాల్ కు సాగునీరివ్వాలని డిమాండ్ చేస్తూ మైదుకూరులో వైయస్సార్సీపీ ధర్నా చేపట్టింది. కేసీ కెనాల్ కు వెంటనే కృష్ణా జలాలు విడుదల చేయాలని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి డిమాండ్ చేశారు. ధర్నాలో రఘురామిరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు అంజాద్ బాష, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ధర్నాకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.