మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కౌన్సిల్ హాల్ ఎదుట వైయస్ఆర్ సీపీ ఆందోళన
13 Dec 2017 12:01 PM
విజయవాడ: కౌన్సిల్ సమావేశం వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. కార్పొరేషన్ ఆస్తులను కాపాడాలంటూ కౌన్సిల్ హాల్ ఎదుట వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం తరలింపును ఆపేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ సొమ్మును విచ్చల విడిగా టీడీపీ నేతలు దోచుకుతింటున్నారని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ప్రజల సొమ్మును ప్రజాభివృద్ధికి వినియోగించాలన్నారు. కార్పొరేషన్ తరలింపును మానుకోపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.