రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
బీసీల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
20 Jul 2018 3:25 PM
విశాఖపట్నం: విదేశీ కంపెనీలకు రెడ్ కార్పెట్ వేస్తూ రాష్ట్రంలోని బీసీలను చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ అధ్యయన కమిటీ కన్వీనర్ జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. అధికారంలోకి రావడానికి బీసీలను వాడుకొని నాలుగేళ్లయినా.. బీసీలను పట్టించుకోవడం లేదన్నారు. ఫీజురియంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచి నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోకుండా అడ్డుకుంటున్నాడన్నారు. బీసీలకు కల్పించిన నామినేటెడ్ పోస్టులు, నిధుల కేటాయింపులపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.