మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
మానవహారంలో పాల్గొన్న వైయస్ జగన్
19 Mar 2018 12:13 PM
గుంటూరు:
ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలను ఉధృతం చేస్తూనే ఉంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ప్రజా సంకల్ప మానవహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి కొమ్మూరులో ప్రజా సంకల్ప మానవహారంలో పాల్గొన్నారు. కొమ్మూరు ప్రజలంతా మానవహారంలో పాల్గొని ఎంపీల పోరాటానికి సంఘీభావం తెలిపారు.