చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్ జగన్కు ఎన్టీఆర్ బంధువుల పరామర్శ
29 Oct 2018 1:40 PM
హైదరాబాద్: విశాఖ ఎయిర్ పోర్టులో హత్యాయత్నానికి గురైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బంధువులు, నిమ్మకూరు గ్రామస్తులు సోమవారం పరామర్శించారు. నందమూరి ప్రభు, నందమూరి వెంకటేశ్వరరావు, నందమూరి శ్రీనివాసరావులు హైదరాబాద్లోని వైయస్ జగన్ ఇంటికి వచ్చారు. వైయస్ జగన్పై జరిగిన హత్యాయత్నం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని వారు అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వైయస్ జగన్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఈ హత్యాయత్నానికి తెగబడ్డారని, చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నంపై కేంద్రం ప్రత్యేక స్వతంత్య్ర సంస్థతో సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండు చేశారు.