19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
కిడ్నీ బాధితులతో వైయస్ జగన్ ముఖాముఖి
20 May 2017 10:29 AM
శ్రీకాకుళంః జిల్లాలో రెండో రోజు వైయస్ జగన్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాసేపట్లో కవిటి మండలం, జగతి గ్రామంలో కిడ్నీ బాధితులతో వైయస్ జగన్ సమావేశమవుతారు. స్వయంగా వారి బాధలు అడిగి తెలుసుకొని వారితో ముఖాముఖి నిర్వహిస్తారు. స్థానికంగా వేలాదిమంది మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. డయాలసిస్ కోసం విశాఖకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. పేద ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. పరిశోధన కేంద్రం ప్రభుత్వ ప్రకటనలకే పరిమితమైంది.