చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
అధికారంలోకి రాగానే ఏడాదిలో వెలుగొండ ప్రాజెక్టు చేస్తాం.
21 Oct 2018 12:23 PM
ప్రకాశంః వైయస్ఆర్సీసీ అధికారంలోకి రాగానే ఏడాదిలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తిచేస్తామని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన వివిధ కార్యాక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన అన్నారు.