రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
జననేత సంకల్పయాత్రకు సంఘీభావంగా..
03 May 2018 12:24 PM
బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖనగరంలో పాదయాత్ర చేపట్టారు. విజయసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్ర గురువారం రెండో రోజుకు చేరుకుంది. నగరంలోని అన్ని వార్డులను కలుపుకుంటూ ఎంపీ 12 రోజుల పాటు పాదయాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా రెండో రోజు ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ విజయసాయిరెడ్డి ముందుకు సాగుతున్నారు